MS Dhoni at dewri temple: ఐపీఎల్ ముందు దేవ్రీ మాత ఆలయంలో ధోనీ పూజలు.. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న మహీ..

Updated on: Mar 02, 2021 | 3:40 PM

MS Dhoni: ఐపీఎల్-2021 సీజన్‌కు ముందు చెన్నై జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ దేవ్రీ మాత ఆశీస్సులు తీసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు సిమత్‌ లొహానీతో కలిసి ధోనీ ఆలయానికి వచ్చాడు.

1 / 5
రాంచీలోని దేవ్రీ ఆలయంలో మహేంద్రసింగ్ ధోనీ ఇలా ప్రత్యేక పూజలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు

రాంచీలోని దేవ్రీ ఆలయంలో మహేంద్రసింగ్ ధోనీ ఇలా ప్రత్యేక పూజలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు

2 / 5
ఐపీఎల్-2021 సీజన్‌కు ముందు    మహేంద్ర సింగ్‌ ధోనీ దేవ్రీ మాత ఆశీస్సులు తీసుకున్నాడు.

ఐపీఎల్-2021 సీజన్‌కు ముందు మహేంద్ర సింగ్‌ ధోనీ దేవ్రీ మాత ఆశీస్సులు తీసుకున్నాడు.

3 / 5
 భారత్ జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి కీలక పర్యటనలు, వరల్డ్‌కప్ లాంటి టోర్నీలు, ఐపీఎల్‌కి ముందు ఆ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ వచ్చాడు.

భారత్ జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి కీలక పర్యటనలు, వరల్డ్‌కప్ లాంటి టోర్నీలు, ఐపీఎల్‌కి ముందు ఆ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ వచ్చాడు.

4 / 5
చిన్ననాటి స్నేహితుడు సిమత్‌ లొహానీతో కలిసి ధోనీ ఆలయానికి వచ్చాడు

చిన్ననాటి స్నేహితుడు సిమత్‌ లొహానీతో కలిసి ధోనీ ఆలయానికి వచ్చాడు

5 / 5
ధోనీ ఆలయానికి వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో.. స్థానిక పోలీసులతో భారీగా సెక్యూరిటీ కనిపించింది.

ధోనీ ఆలయానికి వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో.. స్థానిక పోలీసులతో భారీగా సెక్యూరిటీ కనిపించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us