
రాంచీలోని దేవ్రీ ఆలయంలో మహేంద్రసింగ్ ధోనీ ఇలా ప్రత్యేక పూజలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు

ఐపీఎల్-2021 సీజన్కు ముందు మహేంద్ర సింగ్ ధోనీ దేవ్రీ మాత ఆశీస్సులు తీసుకున్నాడు.

భారత్ జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి కీలక పర్యటనలు, వరల్డ్కప్ లాంటి టోర్నీలు, ఐపీఎల్కి ముందు ఆ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ వచ్చాడు.

చిన్ననాటి స్నేహితుడు సిమత్ లొహానీతో కలిసి ధోనీ ఆలయానికి వచ్చాడు

ధోనీ ఆలయానికి వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో.. స్థానిక పోలీసులతో భారీగా సెక్యూరిటీ కనిపించింది.