
ఇక టాలీవుడ్లో ఆఫర్స్ లేకపోవడంతో బాలీవుడ్ చెక్కేసిన రకుల్ అక్కడే వరసగా సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తున్న విషయం తెలిసిందే.

అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ వివాహం చేసుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ మధ్య రకుల్ వరస ఫొటో షూట్స్తో కుర్రకారును ఫిదా చేస్తుంది.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ చంకీలు ఉన్న క్రీం కలర్ సారీలో మెరిపోయింది. ఈ చీరలో ఈ అమ్మడు అచ్చం అప్సరాలా కనిపిస్తుంది.

అయితే ఈ ముద్దుగుమ్మ మెరీ హస్బెండ్ మూవీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇంత ముద్దుగా ముస్తాబైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రకుల్ ఈ ఫొటోలను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఆఫొటోస్ పై మీరు ఓ లుక్ వేయండి.