అసోం ఎఫెక్ట్‌.. పందుల దిగుమతికి చెక్ పెట్టిన మేఘాలయ‌..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో పందులు వింత వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే అసోంలోని ఆరు జిల్లాల్లో దాదాపు రెండు వేల పందులు చనిపోయాయి. తొలుత స్వైన్‌ ప్లూ అనుకున్నా.. ఆ తర్వాత అవి వేరే వైరస్‌ కారణంగానే మృతిచెందుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మేఘాలయ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి పందుల దిగుమతులను నిషేధిస్తూ మేఘాలయ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ […]

అసోం ఎఫెక్ట్‌.. పందుల దిగుమతికి చెక్ పెట్టిన మేఘాలయ‌..!
Follow us

| Edited By:

Updated on: Apr 28, 2020 | 3:37 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో పందులు వింత వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే అసోంలోని ఆరు జిల్లాల్లో దాదాపు రెండు వేల పందులు చనిపోయాయి. తొలుత స్వైన్‌ ప్లూ అనుకున్నా.. ఆ తర్వాత అవి వేరే వైరస్‌ కారణంగానే మృతిచెందుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మేఘాలయ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి పందుల దిగుమతులను నిషేధిస్తూ మేఘాలయ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో వైరస్‌సోకి పందులు మరణిస్తున్న నేపథ్యంలోనే.. ఆయా రాష్ట్రాల నుంచి పందుల రవాణ, దిగుమతిని నిషేధిస్తున్నట్లు మేఘాలయ పశుసంవర్థక శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ ఎస్పీ అహ్మద్ తెలిపారు. అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పందుల ఫాం హౌస్‌లలో క్రిమిసంహారక మందులను స్ప్రే చేయించాలని.. బయటి నుంచి వచ్చే వారిని అనుమతించకూడదని ప్రభుత్వం పేర్కొంది.

కాగా.. కరోనా విముక్త రాష్ట్రంగా ఉన్న మేఘాలయ.. ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక్కడ కేవలం ఇద్దరు కరోనా బారినపడ్డారు. వారిద్దరు కూడా కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం మేఘాలయ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కటి కూడా లేదు.

Latest Articles
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..
ఆమె నవ్వుకు పడిపోవాల్సిందే..సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా ?.
ఆమె నవ్వుకు పడిపోవాల్సిందే..సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా ?.
ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.. పవన్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు
ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.. పవన్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు
నానబెట్టిన అంజీర్ తినడం వల్ల.. ఈ సమస్యలన్నీ మాయం!
నానబెట్టిన అంజీర్ తినడం వల్ల.. ఈ సమస్యలన్నీ మాయం!
వారికి ఈ పండే బ్రహ్మాస్త్రం.. రోజుకొకటి తిన్నారంటే తస్సాదియ్యా.!
వారికి ఈ పండే బ్రహ్మాస్త్రం.. రోజుకొకటి తిన్నారంటే తస్సాదియ్యా.!