శివసేన బీజేపీతో జట్టు కట్టాలి, రామదాస్ అథవాలే

మహారాష్ట్రలో శివసేన మళ్ళీ బీజేపీతో చేతులు కలపాలని కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే సూచించారు. ఈ రెండు పార్టీల మధ్య అధికార పంపిణీ సమానంగా జరగాలని ఆయన అన్నారు. శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే ఏడాదిపాటు..

శివసేన బీజేపీతో జట్టు కట్టాలి, రామదాస్ అథవాలే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 28, 2020 | 9:08 PM

మహారాష్ట్రలో శివసేన మళ్ళీ బీజేపీతో చేతులు కలపాలని కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే సూచించారు. ఈ రెండు పార్టీల మధ్య అధికార పంపిణీ సమానంగా జరగాలని ఆయన అన్నారు. శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే ఏడాదిపాటు సీఎం గా ఉండాలని, ఆ తరువాత ఈ పదవిని బీజేపీ నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి అప్పగించాలని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అభివృద్దికి ఇది ఎంతయినా దోహదపడుతుందని రామదాస్ అన్నారు. ఎన్సీపీ కూడా ఎన్డీయే తో చేతులు కలపాలని కూడా ఆయన పనిలోపనిగా సూచించారు.