స్టాక్ మార్కెట్ల జోరు..!

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ షేర్ల అండతో ఈ రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. కాగా.. డాలర్‌తో రూపాయి కాస్త బలపడిందనే చెప్పొచ్చు. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 39,350 వద్ద స్థిరపడగా, నిఫ్టి 43 పాయిట్లు పెరిగి 11,965కి చేరుకుంది.

స్టాక్ మార్కెట్ల జోరు..!
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2019 | 4:39 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ షేర్ల అండతో ఈ రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. కాగా.. డాలర్‌తో రూపాయి కాస్త బలపడిందనే చెప్పొచ్చు. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 39,350 వద్ద స్థిరపడగా, నిఫ్టి 43 పాయిట్లు పెరిగి 11,965కి చేరుకుంది.

Latest Articles