కరోనా వైరస్ వ్యాక్సీన్ పంపిణీపై ఉదారత, మోదీ కి ఆదార్ ప్రశంస

ఇండియా ఉత్పత్తి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సీన్ ని ఇతర దేశాలకు పంపిణీ చేయడానికి ప్రధాని మోదీ చేస్తున్న ఏర్పాట్ల పట్ల సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులకే కాక ఇతర  ప్రపంచ దేశాల..

కరోనా వైరస్ వ్యాక్సీన్ పంపిణీపై ఉదారత, మోదీ కి  ఆదార్ ప్రశంస
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 3:07 PM

ఇండియా ఉత్పత్తి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సీన్ ని ఇతర దేశాలకు పంపిణీ చేయడానికి ప్రధాని మోదీ చేస్తున్న ఏర్పాట్ల పట్ల సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులకే కాక ఇతర  ప్రపంచ దేశాలవారికి కూడా అందజేస్తామంటూ ఐరాస సర్వ ప్రతినిధి సభకు ఆయన హామీ ఇవ్వడం ఇండియాకు ఎంతో గర్వ కారణమన్నారు. మోదీ పర్యవేక్షణలో మన దేశీయులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన ట్వీట్ చేశారు. మోదీ నాయకత్వానికి ధన్యవాదాలన్నారు. కాగా-తాము ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ని . కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి, ప్రతి భారతీయుడికి అందజేయడానికి కేంద్రం వద్ద మరో ఏడాది కాలానికి గాను,  రూ. 80 వేల కోట్లు ఉన్నాయా అని ఆదార్ ట్వీట్ చేసిన సంగతి విదితమే.

ప్రపంచంలోనే కరోనా వైరస్ వ్యాక్సీన్ల తయారీలో ఇండియా అగ్ర స్థానంలో ఉందని ఈ వైరస్ కారణంగా తల్లడిల్లుతున్న పలు దేశాలకు దీన్ని అందజేయడానికి తాము కృషి చేస్తున్నామని మోదీ..ఐరాస సభనుద్దేశించి చేసిన తన వర్చ్యువల్ ప్రసంగంలో హామీ ఇచ్చారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?