సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ..

Chandrababu Letter: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. దిగ్గజ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్ధం నెల్లూరులో సంగీత విశ్వ విద్యాలయం నెలకొల్పాలని కోరారు. ఎస్పీ బాలు కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు.. ఆ ప్రాంతాన్ని బాల సుబ్రహ్మణ్యం కళాక్షేత్రంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ఎస్పీ బాలు జయంతిని నిర్వహించాలన్నారు. అంతేకాదు ఎస్పీ బాలు […]

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ..
Follow us

|

Updated on: Sep 27, 2020 | 8:24 PM

Chandrababu Letter: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. దిగ్గజ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్ధం నెల్లూరులో సంగీత విశ్వ విద్యాలయం నెలకొల్పాలని కోరారు. ఎస్పీ బాలు కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు.. ఆ ప్రాంతాన్ని బాల సుబ్రహ్మణ్యం కళాక్షేత్రంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ఎస్పీ బాలు జయంతిని నిర్వహించాలన్నారు. అంతేకాదు ఎస్పీ బాలు పేరిట జాతీయ పురస్కారం అందజేయాలని.. లలిత కళలను ప్రోత్సహించాలని చంద్రబాబు లేఖలో కోరారు.

Also Read:

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..