బీజేపీ ఎమ్మెల్యేపై నడ్డా సీరియస్.. చర్యలకు ఆదేశం..

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ప్రజలు ఎవరూ ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు కొనవద్దని వ్యాఖ్యానించిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీపై చర్యలు తీసుకోవాలని

బీజేపీ ఎమ్మెల్యేపై నడ్డా సీరియస్.. చర్యలకు ఆదేశం..
Follow us

| Edited By:

Updated on: Apr 28, 2020 | 9:02 PM

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ప్రజలు ఎవరూ ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు కొనవద్దని వ్యాఖ్యానించిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ యూనిట్‌కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. ఈ దేశంలో ఉన్న వారంతా భారతీయులేనని పేర్కొన్న ఆయన.. ఎవరి మనోభావాలు కించపరిచే విధంగా వ్యవహరించవద్దని పార్టీ నేతలకు సూచించారు.

వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీ.. ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు కొనవద్దంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దేశం మొత్తం కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే బీజేపీ నేతలు మాత్రం ద్వేషాన్ని పెంచుకోవడంలో బిజీగా ఉన్నారని యూపీ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అయితే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తివారీ.. తాను అలా అన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.

మరోవైపు.. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో తబ్లిగీ జమాత్ సభ్యుల పాత్ర ఉందని చాలా మంది తనకు పిర్యాదు చేశారని, ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వారి నుంచి కూరగాయలు కొనొద్దని ముందుజాగ్రత్త చర్యగా సూచించానని పేర్కొన్నారు.

Latest Articles
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??