కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఏపీలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కోవిద్-19 పరీక్షల్లో మరో 36 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2100కి చేరింది. వీరిలో 860మంది చికిత్స పొందుతుండగా.. 1192మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 48 మంది మృతి చెందారు.
జిల్లాల వారీగా వివరాలు:
Also Read: కరోనా చికిత్సలో కీలకంగా ‘రెమ్డిసివిర్’.. ఇక హైదరాబాద్లో తయారీ..!