‘నా కలలపై జరిగిన అత్యాచారమే ఇది’ ! ఆఫీసు కూల్చివేతపై కంగనా ఆవేదన

ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాక్షికంగా కూల్చివేసిన తన కార్యాలయం ఇప్పుడెలా  మారిందో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆ ఫోటోలను షేర్ చేసింది.

'నా కలలపై జరిగిన అత్యాచారమే ఇది' ! ఆఫీసు కూల్చివేతపై కంగనా ఆవేదన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 17, 2020 | 8:22 PM

ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాక్షికంగా కూల్చివేసిన తన కార్యాలయం ఇప్పుడెలా  మారిందో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆ ఫోటోలను షేర్ చేసింది. ఇది తన కలల పైన, తన ఆత్మగౌరవం పైన, తన భవిష్యత్తు పైన జరిగిన అత్యాచారమేనని ఆమె ట్వీట్ చేసింది. నా ఆఫీసు శ్మశానంలా మారిపోయిందని పేర్కొంది. తన ట్వీట్స్ కి కంగనా……. కాంగ్రెస్ పేర్కొన్న. జాతీయ నిరుద్యోగ దినోత్సవం అనే పదాన్ని  కూడా హ్యాష్ ట్యాగ్ చేసింది. ఈ నెల 9 న కంగనా  మణికర్ణికా ఆఫీసును కార్పొరేషన్ సిబ్బంది చాలావరకు కూల్చివేసిన సంగతి విదితమే.