ఆంధ్ర ప్రజలకు కవిత విజ్ఞప్తి

హైదరాబాద్: కేసీఆర్, జగన్, మోడీ కలిపి నా మీద దాడి చేస్తున్నారంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శలపై కవిత స్పందించారు. తాను ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ విషయంపై మాట్లాడదలుచుకోలేదని, అది చంద్రబాబుకు ప్లస్ అవుతుందని చెప్పారు. తాము ఏదైనా మాట్లాడితే దాని నుంచి లబ్ధి పొందాలని చంద్రబాబు ఎదురు చూస్తున్నారని కవిత విమర్శించారు. అయితే తాను ఏపీ ప్రజలకు ఒక విజ్ఞప్తి మాత్రం చేస్తానని.. ఇతర రాష్ట్రాల అంశాలను పక్కన పెట్టి, ఏపీని అభివృద్ధి చేయడానికి ఎవరు […]

ఆంధ్ర ప్రజలకు కవిత విజ్ఞప్తి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 27, 2019 | 4:35 PM

హైదరాబాద్: కేసీఆర్, జగన్, మోడీ కలిపి నా మీద దాడి చేస్తున్నారంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శలపై కవిత స్పందించారు. తాను ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ విషయంపై మాట్లాడదలుచుకోలేదని, అది చంద్రబాబుకు ప్లస్ అవుతుందని చెప్పారు. తాము ఏదైనా మాట్లాడితే దాని నుంచి లబ్ధి పొందాలని చంద్రబాబు ఎదురు చూస్తున్నారని కవిత విమర్శించారు.

అయితే తాను ఏపీ ప్రజలకు ఒక విజ్ఞప్తి మాత్రం చేస్తానని.. ఇతర రాష్ట్రాల అంశాలను పక్కన పెట్టి, ఏపీని అభివృద్ధి చేయడానికి ఎవరు సరైన వ్యక్తో వారినే ఎన్నుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని, వారి కాళ్లలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పిన నాయకుడు తమ నాయకుడని కవిత చెప్పారు.ప్రజలు రాజకీయ నాయకులకన్నా చాలా తెలివైనవారని, వంద అంశాలను గమనిస్తూ ఉంటారని కవిత అన్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?