India Vs Australia 2020: మూడో రోజు లంచ్ బ్రేక్.. టీమిండియా 60 ఓవర్లకు 161/4.. క్రీజులో పంత్, మయాంక్…

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. మూడో రోజు భోజన విరామ సమయానికి 161/4...

India Vs Australia 2020: మూడో రోజు లంచ్ బ్రేక్.. టీమిండియా 60 ఓవర్లకు 161/4.. క్రీజులో పంత్, మయాంక్...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 17, 2021 | 9:43 AM

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. మూడో రోజు భోజన విరామ సమయానికి 161/4 పరుగులు చేసింది. 62/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. తొలి సెషన్‌లో పుజారా(25), రహనే(37)ల రూపంలో రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(38*), పంత్(4*) ఉన్నారు. ఇక శనివారం రోహిత్(44), గిల్(7) పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Latest Articles
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లించాలా? రూల్స్ ఏంటి?
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లించాలా? రూల్స్ ఏంటి?
సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే..
సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే..
ఈ పాపని గుర్తుపట్టారా..? తెలుగునాట చాలా ఫేమస్...
ఈ పాపని గుర్తుపట్టారా..? తెలుగునాట చాలా ఫేమస్...
గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేస్తే విశిష్ట ఫలితాలు
గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేస్తే విశిష్ట ఫలితాలు
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...