కరోనాపై జమ్మూ సిస్టర్స్ సాంగ్ వాహ్ ! మోదీ హర్షం
జమ్మూకు చెందిన సైబా, సైషా గుప్తా అనే ఇద్దరు సిస్టర్స్ కరోనా వ్యాప్తి నివారణపై పాడిన పాటలు ప్రధాని మోదీని సైతం ఆకట్టుకున్నాయి. ప్రజలను మోటివేట్ చేస్తూ.. వారు పాడిన పాటలను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సామాజిక దూరం ఆవశ్యకతను వివరిస్తూ ఈ అక్కాచెల్లెళ్లు పాడిన సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు వీళ్ళు నాలుగు సాంగ్స్ ని కంపోజ్ చేశారట. కరోనాను తరిమి కొట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను ఈ సిస్టర్స్ అందంగా […]
జమ్మూకు చెందిన సైబా, సైషా గుప్తా అనే ఇద్దరు సిస్టర్స్ కరోనా వ్యాప్తి నివారణపై పాడిన పాటలు ప్రధాని మోదీని సైతం ఆకట్టుకున్నాయి. ప్రజలను మోటివేట్ చేస్తూ.. వారు పాడిన పాటలను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సామాజిక దూరం ఆవశ్యకతను వివరిస్తూ ఈ అక్కాచెల్లెళ్లు పాడిన సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు వీళ్ళు నాలుగు సాంగ్స్ ని కంపోజ్ చేశారట. కరోనాను తరిమి కొట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను ఈ సిస్టర్స్ అందంగా తమ పాటల్లో పొందు పరిచారు. మోదీ ఇఛ్చిన స్ఫూర్తితో తాము వీటిని కంపోజ్ చేశామంటున్నారు సైబా,సైషా గుప్తా.
Proud of youngsters like Saibaa and Saisha Gupta. They are raising awareness on defeating Coronavirus.
Have a look at this video. pic.twitter.com/95iJ5D61wh
— Narendra Modi (@narendramodi) April 16, 2020