ఏపీ సీఎంకు ఘన స్వాగతం పలికిన కేసీఆర్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మేడిగడ్డకు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. జగన్కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. జగన్తో పాటు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్కుమార్ యాదవ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. జల సంకల్ప హోమం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మేడిగడ్డకు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. జగన్కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. జగన్తో పాటు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్కుమార్ యాదవ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. జల సంకల్ప హోమం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు.