తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒక్కపూట బడులు

|

Mar 07, 2019 | 7:04 PM

హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు బోధిస్తారు. ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అప్పుడే ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఇక పదో తరగతి పరీక్షలూ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒక్కపూట బడులు
Follow us on

హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు బోధిస్తారు. ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అప్పుడే ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఇక పదో తరగతి పరీక్షలూ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.