గంటగంటకు పెరుగుతున్న రోగుల సంఖ్య… 505 చేరిన ఏలూరు ఘటన బాధితులు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వింత రోగంతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికె పలువురు ప్రజలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గంటగంటకు పెరుగుతున్న రోగుల సంఖ్య... 505 చేరిన ఏలూరు ఘటన బాధితులు
Follow us

|

Updated on: Dec 08, 2020 | 7:36 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వింత రోగంతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికె పలువురు ప్రజలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెడుతుంది. ఇప్పటివరకు ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 505కు చేరింది. వీరిలో 330 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యరు. ప్రస్తుతం దాదాపు 153 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో వైపు గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు 19మందిని తరలించారు. ఇప్పటికే ఈ అంతుచిక్కని వ్యాధితో ఒకరు మృతి చెందారు. బాధితులలో 271 మంది పురుషులు, 235మంది స్త్రీలు ఉన్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా సోమవారం ముఖ్యమంత్రి జగన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరోగులను. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.