ఏనుగులు బాబోయ్.. ఏనుగులు..

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు స్థానికులను పరుగులు పెట్టించింది. మెళియాపుట్టి మండలం చాపర గ్రామంలో ఈ ఉదయం ఓ ఏనుగుల గుంపు ప్రవేశించి, పక్కనే ఉన్న పంటపొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపుతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ ఇళ్లలోకి వస్తాయోనన్న భయంతో స్థానికులు తమ పిల్లలను తీసుకుని దూరంగా వెళ్లిపోతున్నారు.

ఏనుగులు బాబోయ్.. ఏనుగులు..
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2019 | 3:59 PM

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు స్థానికులను పరుగులు పెట్టించింది. మెళియాపుట్టి మండలం చాపర గ్రామంలో ఈ ఉదయం ఓ ఏనుగుల గుంపు ప్రవేశించి, పక్కనే ఉన్న పంటపొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపుతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ ఇళ్లలోకి వస్తాయోనన్న భయంతో స్థానికులు తమ పిల్లలను తీసుకుని దూరంగా వెళ్లిపోతున్నారు.

Latest Articles