Chandrababu: వేదికపై తన కుర్చీని మార్చుకున్న చంద్రబాబు.. కారణం ఏంటో తెలుసా..?

|

Jun 11, 2024 | 12:32 PM

జూన్‌ 12న ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే సమావేశం కావడానికి ముందు వేదికపై ముఖ్యనేతలకు సంబంధించిన కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎన్డీయే శాసనసభా పక్ష..

జూన్‌ 12న ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే సమావేశం కావడానికి ముందు వేదికపై ముఖ్యనేతలకు సంబంధించిన కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. వేదికపై తనకు వేసిన ప్రత్యేక కుర్చీని కాదని.. అందరితో సమానంగా తన కుర్చీని మార్పించుకొన్నారు చంద్రబాబు నాయుడు.

Follow us on