రాళ్లు బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతి

రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జిలెటిన్ స్టిక్స్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఈ ప్రమాదం జరిగింది. సాయిబాబా గుడి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో రాళ్లను పేల్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్లాస్ట్ చేస్తున్న సమయంలో రాళ్లు పైకి లేవకుండా జేసీబీతో మట్టిపోసేందుకు ప్రయత్నించారు. అయితే అనుకోకుండా జేసీబీకి విద్యుత్ వైర్లు తగలడంతో రవి అనే యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను […]

రాళ్లు బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతి
Follow us

| Edited By:

Updated on: Feb 23, 2019 | 8:17 AM

రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జిలెటిన్ స్టిక్స్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఈ ప్రమాదం జరిగింది. సాయిబాబా గుడి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో రాళ్లను పేల్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్లాస్ట్ చేస్తున్న సమయంలో రాళ్లు పైకి లేవకుండా జేసీబీతో మట్టిపోసేందుకు ప్రయత్నించారు. అయితే అనుకోకుండా జేసీబీకి విద్యుత్ వైర్లు తగలడంతో రవి అనే యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.