అల్లకల్లోలం.. దానా తుఫాన్ తీరం వైపునకు దూసుకొస్తోంది.. పెను తుఫాన్ గా మారి ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు దడపుట్టిస్తోంది. తీవ్రతుఫాన్ తీరం దాటక ముందే చాలాచోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ తీవ్ర తుఫాన్తో ఆంధ్రప్రదేశ్ లో సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది..
వర్షం పడితే ఉలిక్కిపడాల్సి వస్తోంది. ఎక్కడ ఏ వాగు పొంగుతుందో, ఎక్కడ ఏ వంక ముంచుతుందో, ఎక్కడ ఏ చెరువు గట్టు తెగుతుందో అని టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరును చూసి.. భయపడ్డారు. ఇప్పుడు అనంతపురంలో అలాంటి దృశ్యాలే కనిపించాయి. విజయవాడను బుడమేరు ముంచితే.. అనంతపురాన్ని పండమేరు ముంచెత్తింది. అసలే కరవుతో అల్లాడిపోయే రాయలసీమలో.. ఈ వర్షాలేంటి?
ఆంధ్రప్రదేశ్ను వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు దంచికొట్టాయి. వాయుగుండం తీరం దాటింది, ఇక ముప్పు వీడిందని ప్రజలు భావిస్తుండగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో అక్టోబర్ 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 700 కి.మీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ ఆగ్నేయంగా 750 కి.మీ, ఖేపుపరా (బంగ్లాదేశ్)కి ఆగ్నేయంగా 730 కి.మీ. దూరంలో ఉన్న వాయుగుండం.. ఇవాళ దానా తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది..
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది.. వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపటికి (అక్టోబర్ 23) నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
Cyclone Dana Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. పారాదీప్కు 730కి.మీ, బెంగాల్ ఐలాండ్కు 770కి.మీ, బంగ్లాదేశ్ కేపు పారాకు 740కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం రేపటికి తుఫాన్గా బలపడనుంది.
అతి తక్కువ సమయంలో అంటే కేవలం 6 గంటల వ్యవధిలో ఊహించని రీతిలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం వల్ల సంభవించే వరదల్ని ఫ్లాష్ ఫ్లడ్స్.. లేదా ఆకస్మిక వరదలు అంటారు. ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ, పర్వతానువుల్లో, పట్టణాల్లో కుంభ వృష్టి కురిసినప్పుడు ఇవి సంభవిస్తుంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్లాష్ ఫ్లడ్స్ సర్వ సాధారణం. అలాగే మొన్నటి వయనాడ్ బీభత్సానికి , ఏపీలో విజయవాడలో జరిగిన విలయానికి కూడా ఫ్లాష్ ఫ్లడ్సే కారణం.
ఆంధ్రప్రదేశ్ను ఇప్పట్లో వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలను భారీవర్షాలు ముంచెత్తాయి. ఇప్పడిప్పుడే వర్షాలనుంచి కోలుకుంటున్న సమయంలో వాతావరణశాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. 48 గంటల్లో మరో వాయుగుండం ఏర్పడనుందని ప్రకటించింది. ఆదివారం నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని,
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం IMD వెల్లడించింది. అది ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడవచ్చని అంచనా వేసింది. ఈ క్రమంలో పలు ప్రాంతాలకు వర్ష సూచన చేసింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ మీ కోసం...
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతవారణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అంచనావేసింది.. వాతావరణ శాఖ సూచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి..