Andhra: బస్సు ఆగగానే మహిళ పరుగో పరుగు.. ఆమె చేతిలో ఓ బ్యాగ్.. ఆ తర్వాత
బస్సు ఇలా తిరుపతి స్టేషన్లో ఆగిందో లేదో.. ఠక్కున ఓ మహిళ పరుగులు పెట్టింది. ఆమె చేతిలో ఓ బ్యాగ్ ఉంది. అసలు ఏమైంది.? డౌట్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూడగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో దొంగతనం జరిగింది. ఓ మహిళ ప్రయాణీకురాలి హ్యాండ్ బ్యాగ్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 3.85 లక్షల చోరీ చేశారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన సదరు ప్రయాణీకురాలు.. వెంటనే టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. హుటాహుటిన ఆర్టీసీ బస్టాండ్కు చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ మహిళ, బాలుడితో కలిసి ఈ దొంగతనం చేసినట్టు అనుమానిస్తున్నారు. కాగా, చోరీకి పాల్పడిన వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.
Follow Us
వైరల్ వీడియోలు
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

