Andhra: బస్సు ఆగగానే మహిళ పరుగో పరుగు.. ఆమె చేతిలో ఓ బ్యాగ్.. ఆ తర్వాత
బస్సు ఇలా తిరుపతి స్టేషన్లో ఆగిందో లేదో.. ఠక్కున ఓ మహిళ పరుగులు పెట్టింది. ఆమె చేతిలో ఓ బ్యాగ్ ఉంది. అసలు ఏమైంది.? డౌట్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూడగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో దొంగతనం జరిగింది. ఓ మహిళ ప్రయాణీకురాలి హ్యాండ్ బ్యాగ్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 3.85 లక్షల చోరీ చేశారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన సదరు ప్రయాణీకురాలు.. వెంటనే టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. హుటాహుటిన ఆర్టీసీ బస్టాండ్కు చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ మహిళ, బాలుడితో కలిసి ఈ దొంగతనం చేసినట్టు అనుమానిస్తున్నారు. కాగా, చోరీకి పాల్పడిన వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ
తెలంగాణలో మరణాలకు అడ్డాగా మారిన జాతీయ రహదారి
ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?
లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది
మ్యారేజెస్ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి..

