Andhra: బస్సు ఆగగానే మహిళ పరుగో పరుగు.. ఆమె చేతిలో ఓ బ్యాగ్.. ఆ తర్వాత
బస్సు ఇలా తిరుపతి స్టేషన్లో ఆగిందో లేదో.. ఠక్కున ఓ మహిళ పరుగులు పెట్టింది. ఆమె చేతిలో ఓ బ్యాగ్ ఉంది. అసలు ఏమైంది.? డౌట్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూడగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో దొంగతనం జరిగింది. ఓ మహిళ ప్రయాణీకురాలి హ్యాండ్ బ్యాగ్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 3.85 లక్షల చోరీ చేశారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన సదరు ప్రయాణీకురాలు.. వెంటనే టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. హుటాహుటిన ఆర్టీసీ బస్టాండ్కు చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ మహిళ, బాలుడితో కలిసి ఈ దొంగతనం చేసినట్టు అనుమానిస్తున్నారు. కాగా, చోరీకి పాల్పడిన వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.
వైరల్ వీడియోలు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

