ఓ బస్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సులోంచి వింత శబ్దాలు విని ఏంటా అని చెక్ చేసిన డ్రైవర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. బస్సు లగేజీ బాక్స్లో ఓ భారీ కొండచిలువ తిష్ట వేసుకుని కూర్చుంది. దాన్ని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సివిల్ లైన్స్ బస్టాండ్లో ఈ ఘటన జరిగింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించాడు డ్రైవర్. వెంటనే స్పాట్కు చేరుకున్న అటవీ సిబ్బంది అతికష్టం మీద కొండచిలువను పట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్లోనే..
Pizza: మార్కెట్లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..