చంద్రబాబుపై మంత్రి రజని సెటైర్లు.. ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ అంటూ..(Video)

Updated on: Nov 18, 2022 | 8:16 AM

చంద్రబాబుపై మంత్రి రజని ఫైర్‌. బాబుది ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలింగ్‌, జగన్‌ ముందు నిలవలేకే కొత్త ఎత్తులు. ఆయన్ను బంగాళాఖాతంలో కలిపేందుకు.. ప్రజలు సిద్ధంగా ఉన్నారు: మంత్రి రజని

చంద్రబాబుపై ఫైరయ్యారు మంత్రి విడదల రజని. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలనడం ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ అన్నారామె. జగన్‌ ముందు నిలవలేకే అలా మాట్లాడారన్నారు. టీడీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రజనీ.

Loading...
Unable to load recommendations.
Follow Us