కూకట్‌పల్లి మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్

Updated on: Sep 13, 2025 | 2:07 PM

కుక్కటపల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక పురోగతి. ఒక కాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. రాంచీలో ఇద్దరినీ, ఢిల్లీ ఫరీదాబాద్ లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ముందు తూప్రాన్ లో మందుపార్టీ జరిగిందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది.

కుక్కటపల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక పురోగతి. ఒక కాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. రాంచీలో ఇద్దరినీ, ఢిల్లీ ఫరీదాబాద్ లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ముందు తూప్రాన్ లో మందుపార్టీ జరిగిందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యాదాద్రి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

‘బోటిం’ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు చేపట్టిన విజయ్ ఓలేటి

ప్రపంచ యాత్రకు మహిళా సాహసికులు!

ఆ దేశాలకు ఇవి తీసుకెళుతున్నారా? అయితే జైలే

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే..