21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉందో చూశారా?
సినిమాలకు దూరంగా ఉంటోన్న రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా రేణూ దేశాయ్ షేర్ చేసిన తన త్రో బ్యాక్ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. సుమారు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత 2023 లో టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్.
సినిమాలకు దూరంగా ఉంటోన్న రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా రేణూ దేశాయ్ షేర్ చేసిన తన త్రో బ్యాక్ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. సుమారు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత 2023 లో టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో రేణూ మూళ్లీ సినిమాల్లో కొనసాగుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. టైగర్ నాగేశ్వర రావు సినిమా రిలీజై రెండేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటిదాకా మరే సినిమాను ప్రకటించలేదు రేణూ దేశయ్. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు రేణూ దేశాయ్. ముఖ్యంగా మహిళలు, మూగజీవాల సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందుకోసం తన కూతురు ఆద్య పేరిట ఒక ఎన్జీవోనూ కూడా స్థాపించారు. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు రేణూ దేశాయ్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటున్నారు. తన పిల్లల ఫొటోలను కూడా అందులో పంచుకుంటున్నారు. అలా తాజాగా రేణూ దేశాయ్ షేర్ చేసిన తన త్రో బ్యాక్ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
ఆగస్టులో వినాశనం.. బాబా వంగా జోస్యం నిజం కానుందా? వీడియో
నా జీవితాన్ని నాశనం చేశాడు..పుతిన్ పై రహస్య కుమార్తె కామెంట్
భయానకం పిడుగు .. వామ్మో ఆకాశమే తగలబడిందా అన్నట్లు వీడియో!
పాతబస్తీలో రెచ్చిపోయిన ఆటోడ్రైవర్..
సింగరేణి ఖిల్లాలో 'అమెరికా' కోడలు
షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న టెన్త్ విద్యార్ధినిలు..
సిరిసిల్లలో పులి పంజా.. రంగంలోకి హైదరాబాద్ బృందం
ప్రపంచ వేదికపై తెలుగు తేజం !! సిక్కోలు యువకుడి ఘనత
చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం
శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..

