ప్రభాస్ బ్యూటీ పిచ్చెక్కించిందిగా..! క్రేజీ వీడియో షేర్ చేసిన కృతిసనన్..
తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. అలాగే నాగ చైతన్య హీరోగా నటించిన దోచేయ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ప్రభాస్తో ఆదిపురుష్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో సీతగా నటించింది.
బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. అలాగే నాగ చైతన్య హీరోగా నటించిన దోచేయ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ప్రభాస్తో ఆదిపురుష్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో సీతగా నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అలాగే ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ ఓ వీడియోను షేర్ చేసింది. సముద్రం పక్కన ఎంజాయ్ చేస్తూ వీడియోను షేర్ చేసింది.
స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
గ్రామ సర్పంచ్లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
మల్లన్న సన్నిధికి 'సాష్టాంగ' యాత్ర..
ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?

