ఆంధ్రప్రదేశ్లో న్యూస్ ఛానల్ ప్రసారాలు పునరుద్ధరించాలంటూ ఢీల్లీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. టీవీ9, సాక్షి, 10 టీడీ ,ఎన్టీవీ చానల్స్ను పునరుద్దించాలంటు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఎలాంటి ఆటంకం లేదని సంబంధిత మల్టీ సిస్టమ్ ఆపరేటర్/సర్వీస్ ప్రొవైడర్ నివేదించడంతో జస్టిస్ మినీ పుష్కర్ తో కూడిన వెకేషన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై NBF హర్షం వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos