Viral Video: రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన గణనాధుడు.. ఎక్కడో కాదండోయ్..
లంబోదరుడిని రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడం భక్తులను ఆకట్టుకుంది. 20 ఏళ్ల క్రితం రూ1 లక్షతో ప్రారంభమైన ఈ సంప్రదాయం, ఇప్పుడు కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు. కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుడిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఊరూరా వైభవంగా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మెయిన్ బజార్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ భారీ కరెన్సీ నోట్ల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లంబోదరుడిని రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడం భక్తులను ఆకట్టుకుంది. 20 ఏళ్ల క్రితం రూ1 లక్షతో ప్రారంభమైన ఈ సంప్రదాయం, ఇప్పుడు కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు. కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుడిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..