News Watch LIVE : నేటి నుంచే ‘వందే భారత్’, ప్రారంభించనున్న మోదీ.. మరిన్ని న్యూస్ హెడ్లైన్స్ కోసం న్యూస్ వాచ్.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వందేభారత్ రైలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రధాని మోదీ వర్చువల్గా రైలును ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఈ రోజు వార్తా పత్రికల్లోని హెడ్ లైన్స్పై ఓ లుక్కేయండి..
Published on: Jan 15, 2023 07:33 AM
Loading...
Unable to load recommendations.
Follow Us
