శ్రీలంక దాడిలో తృటిలో తప్పించుకున్న టీడీపీ నేత..

శ్రీలంక కొలంబో ఉగ్రదాడిలో గాయపడ్డ అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత సురేంద్రబాబు స్వస్థలానికి చేరుకున్నారు. ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత అయిన అమిలినేని సురేంద్రబాబు కొలంబోలోని షాంగ్రిలా హోటల్‌లో బస చేసిన సమయంలో పేలుడు జరిగింది. పేలుడులో సురేంద్రబాబుతో రాజగోపాల్, దేవినేని వెంకటేశ్, మహీధర్ రెడ్డిలకు కూడా గాయాలయ్యాయి. సురేంద్రబాబు క్షేమంగా అనంతపురం చేరుకోవడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. టెర్రరిస్టుల దాడి నుంచి తాను తృటిలో తప్పించుకున్నట్లు సురేంద్ర బాబు తెలిపారు. 

శ్రీలంక దాడిలో తృటిలో తప్పించుకున్న టీడీపీ నేత..
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2019 | 3:59 PM

శ్రీలంక కొలంబో ఉగ్రదాడిలో గాయపడ్డ అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత సురేంద్రబాబు స్వస్థలానికి చేరుకున్నారు. ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత అయిన అమిలినేని సురేంద్రబాబు కొలంబోలోని షాంగ్రిలా హోటల్‌లో బస చేసిన సమయంలో పేలుడు జరిగింది. పేలుడులో సురేంద్రబాబుతో రాజగోపాల్, దేవినేని వెంకటేశ్, మహీధర్ రెడ్డిలకు కూడా గాయాలయ్యాయి. సురేంద్రబాబు క్షేమంగా అనంతపురం చేరుకోవడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. టెర్రరిస్టుల దాడి నుంచి తాను తృటిలో తప్పించుకున్నట్లు సురేంద్ర బాబు తెలిపారు.