తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని విక్రమసింఘే

తిరుమల: శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న విక్రమ సింఘే దంపతులు ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న విక్రమ సింఘేకు శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని విక్రమసింఘే
Follow us

| Edited By:

Updated on: Mar 03, 2019 | 10:01 AM

తిరుమల: శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న విక్రమ సింఘే దంపతులు ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న విక్రమ సింఘేకు శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!