క్రికెట్‌లో కొత్త రూల్స్ వ‌చ్చాయ్.. తెలుసుకున్నారా..?

కరోనా వైరస్ యావ‌త్ ప్ర‌పంచాన్నే ఇంట్లో కూర్చోబెట్టేసింది. ప్ర‌జ‌ల జీవన విధానాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. క‌రోనా కారణంగా తాజాగా క్రికెట్ నిబంధనల్ని కూడా ఐసీసీ కఠినతరం చేసింది. వైర‌స్ కార‌ణంగా అనేక టోర్నీలు ర‌ద్దుకాగా, మ‌రికొన్ని వాయిదా ప‌డ్డాయి. తాజా ప‌రిస్థితుల‌ను చూస్తుంటే జూన్ నుంచి మళ్లీ క్రికెట్ సిరీస్‌లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లో ప్లేయ‌ర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అంపైర్లు నడుచుకోవాల్సిన తీరు, మ్యాచ్ అధికారుల నియమావళిపై  ఐసీసీ ప్రత్యేకంగా కొన్ని […]

క్రికెట్‌లో కొత్త రూల్స్ వ‌చ్చాయ్.. తెలుసుకున్నారా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 23, 2020 | 10:53 AM

కరోనా వైరస్ యావ‌త్ ప్ర‌పంచాన్నే ఇంట్లో కూర్చోబెట్టేసింది. ప్ర‌జ‌ల జీవన విధానాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. క‌రోనా కారణంగా తాజాగా క్రికెట్ నిబంధనల్ని కూడా ఐసీసీ కఠినతరం చేసింది. వైర‌స్ కార‌ణంగా అనేక టోర్నీలు ర‌ద్దుకాగా, మ‌రికొన్ని వాయిదా ప‌డ్డాయి. తాజా ప‌రిస్థితుల‌ను చూస్తుంటే జూన్ నుంచి మళ్లీ క్రికెట్ సిరీస్‌లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లో ప్లేయ‌ర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అంపైర్లు నడుచుకోవాల్సిన తీరు, మ్యాచ్ అధికారుల నియమావళిపై  ఐసీసీ ప్రత్యేకంగా కొన్ని రూల్స్‌ని తెర‌పైకి తెచ్చింది. ఈ క్రమంలో ఆట‌గాళ్లు, అంపైర్ల మధ్య ఉన్న చైన్ సైకిల్ రిలేషన్‌ని పూర్తిగా తప్పించింది.

మాములుగా ఓవర్ ముగిసిన తర్వాత… ఫీల్డింగ్ టీమ్ బంతిని ఫీల్డ్ అంపైర్‌కి ఇస్తుంది. వన్డే మ్యాచుల్లో అయితే.. రెండు బంతుల్ని ఉప‌యోగిస్తుంటారు. దాంతో.. ప్రతి ఓవర్ వేసే ముందు స్ట్రైకింగ్ అంపైర్ చేతి నుంచి బౌలర్ బంతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై కూడా అదే రూల్ కొన‌సాగుతుంది. అయితే అంపైర్ మాత్రం బంతిని అందుకునేముందు తన చేతులకి గ్లౌవ్స్‌ని ధరించాలి. ఇదే ప‌ద్దతిలో ఓవ‌ర్ వేయ‌బోయే ముందు బౌల‌ర్.. అంపైర్‌కి తన క్యాప్, క‌ళ్ల‌ద్దాలు ఇవ్వడాన్ని కూడా ఐసీసీ నిషేధించింది. గ్రౌండ్ లో ప్లేయ‌ర్స్ మాత్ర‌మే కాకుండా..వారితో అంపైర్లు కూడా కనీసం 1.5 మీటర్ల డిస్టెన్స్ పాటించాల‌ని సూచించింది. ఏదైనా ఒక‌ క్రికెట్ జట్టు సిరీస్‌కి ఆడ‌టానికి ముందు 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటే.. అది కరోనా ఫ్రీ టీమ్ గా మారుతుంది. కాబట్టి.. ఆ టీమ్‌లోని ఆటగాళ్ల మధ్య కోవిడ్-19 వ్యాప్తించే ప్రమాదం తగ్గుతుంది. ఇక జ‌ట్టులోని క్రికెటర్లకి బయటి నుంచి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులు అంపైర్లు మాత్రమే. అటువంటి ప్ర‌మాదాలు జ‌రగ‌కుండా ఐసీసీ ఈ ఆదేశాలు జారీ చేసింది.

Latest Articles
ముంబైతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. తుది జట్లలో కీలక మార్పులు
ముంబైతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. తుది జట్లలో కీలక మార్పులు
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.? మీకో శుభవార్త.!
ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.? మీకో శుభవార్త.!
అరెరె.. ఎంత కష్టమొచ్చింది.. లైట్ బీర్లు దొరక్క..
అరెరె.. ఎంత కష్టమొచ్చింది.. లైట్ బీర్లు దొరక్క..
షేర్‌ మార్కెట్లో డివిడెండ్ ఉంటే ఏమిటి? దీనిని ఎలా నిర్ణయిస్తారు?
షేర్‌ మార్కెట్లో డివిడెండ్ ఉంటే ఏమిటి? దీనిని ఎలా నిర్ణయిస్తారు?
ఢిల్లీ పోలీసుల కేసుపై హైదరాబాద్ సీపీ రియాక్షన్ ఇదే 
ఢిల్లీ పోలీసుల కేసుపై హైదరాబాద్ సీపీ రియాక్షన్ ఇదే 
ఏపీలో పొలిటికల్‌ బీపీ పెరుగుతోందా? మోదీ సభలపై వైసీపీ రియాక్షన్‌?
ఏపీలో పొలిటికల్‌ బీపీ పెరుగుతోందా? మోదీ సభలపై వైసీపీ రియాక్షన్‌?
అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల్ని అస్సలు కొనకండి..
అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల్ని అస్సలు కొనకండి..
వాటే న్యూస్... ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన..
వాటే న్యూస్... ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన..
నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిని కోరుకుంటోన్న ఆ ఆరు జట్లు
నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిని కోరుకుంటోన్న ఆ ఆరు జట్లు
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!