Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేడు మూడు పతకాలపై కన్నేసిన భారత ఆటగాళ్లు.. లిస్టులో తెలుగబ్బాయి..

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి మను భాకర్.. భారత్ ఖాతాలో తొలి పతకం చేర్చింది. ఈ క్రమంలో నేడు జులై 29న కూడా భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో పారిస్ ఒలింపిక్స్‌లో 8 గంటలు ముఖ్యమైనవిగా మారాయి. ఈ 8 గంటల్లో భారతదేశం పేరు పారిస్‌లో మూడుసార్లు ప్రతిధ్వనించవచ్చు.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేడు మూడు పతకాలపై కన్నేసిన భారత ఆటగాళ్లు.. లిస్టులో తెలుగబ్బాయి..
Paris Olympics 29th Medals
Follow us

|

Updated on: Jul 29, 2024 | 12:28 PM

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి మను భాకర్.. భారత్ ఖాతాలో తొలి పతకం చేర్చింది. ఈ క్రమంలో నేడు జులై 29న కూడా భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో పారిస్ ఒలింపిక్స్‌లో 8 గంటలు ముఖ్యమైనవిగా మారాయి. ఈ 8 గంటల్లో భారతదేశం పేరు పారిస్‌లో మూడుసార్లు ప్రతిధ్వనించవచ్చు. ఆ 8 గంటల్లో ముగ్గురు ఒలింపిక్స్ పోటీలో నిలిచారు. వీరు పతకాలు గెలిచే అవకాశం ఎక్కువగానే ఉంది. వారెవరో ఇప్పుడు చూద్దాం..

పారిస్ ఒలింపిక్స్‌లో ఆ 8 గంటలు ఎలా ఉంటాయి?

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అవి ఏ 8 గంటలు? మరి, పారిస్‌లో మూడుసార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు వాటి ప్రత్యేకత ఏమిటి? దాని గురించి వివరంగా చెప్పుకుందాం. ఈ 8 గంటలు భారత కాలమానం ప్రకారం జులై 29న మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభమై దాదాపు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. ఈ 8 గంటల్లో ఏదైనా జరగొచ్చు. దాని వల్ల భారతదేశం పేరు చరిత్ర పుటల్లో నమోదవుతుంది.

జులై 29 మధ్యాహ్నం 1 గంటలకు మొదటి పతకం..

పారిస్ షూటింగ్ రేంజ్‌లో జరిగే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్‌ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ తరపున రమితా జిందాల్ ఈ ఈవెంట్‌లో పతకంపై ఆశలు పెంచింది. ఆమె రైఫిల్ నుంచి వచ్చే బుల్లెట్ నేరుగా లక్ష్యాన్ని తాకితే, పారిస్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం పక్కా అవుతుంది.

ఇవి కూడా చదవండి

మధ్యాహ్నం 3:30 గంటలకు గెలవడానికి రెండవ అవకాశం..

పారిస్ షూటింగ్ రేంజ్ నుంచే భారతదేశానికి రెండవ శుభవార్త కూడా అందుతుంది. రమిత ఈవెంట్ ముగిసిన రెండున్నర గంటల తర్వాత, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన అర్జున్ బాబుటా ఫైనల్‌లో గురిపెట్టాడు. అర్జున్ రైఫిల్‌తో తన పేరును సార్థకం చేసుకుంటే, అది దేశానికి కూడా కీర్తిని తెస్తుంది. భారతదేశం పేరు పారిస్‌లో మళ్లీ ప్రతిధ్వనించడానికి ఇది కారణం కావొచ్చు.

రాత్రి 9 గంటలలోపు మరోసారి..

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, జులై 29న మూడోసారి పారిస్‌లో హిందుస్థాన్ పేరు ఎప్పుడు ప్రతిధ్వనిస్తుంది? ఇందుకోసం మనం రాత్రి 9 గంటల వరకు వేచి ఉండవలసి ఉంటుంది. అయితే, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటల నుంచి మీరు టీవీపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

బరిలో ఆర్చరీ పురుషుల జట్టు..

పురుషుల ఆర్చరీ జట్టు ఫైనల్ గురించి మాట్లాడితే, ఇందులో భారతదేశానికి చెందిన తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జధన్, ధీరజ్ బాణాలతో లక్ష్యాన్ని చేధించడం కనిపిస్తుంది. ఈ ముగ్గురు ముందుగా క్వార్టర్ ఫైనల్స్‌ను సాయంత్రం 6:30 గంటలకు ఆడతారు. ఇందులో గెలిస్తే రాత్రి 7.15 గంటల ప్రాంతంలో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అది కూడా గెలిస్తే రాత్రి 9.45-9 గంటల ప్రాంతంలో గోల్డ్ మెడల్ మ్యాచ్‌కి వెళ్లనున్నారు. భారత పురుషుల ఆర్చరీ జట్టు సెమీ-ఫైనల్‌లో ఓడిపోతే, రాత్రి 8.15 గంటల ప్రాంతంలో కాంస్య పతకాన్ని గెలుచుకోవడానికి చూడొచ్చు. అంటే, అతని లక్ష్యంతో పతకం ఖాయమైతే, 8 గంటల్లో మూడోసారి పారిస్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని ఎవరూ ఆపలేరంతే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒలింపిక్స్‌లో నేడు మూడు పతకాలపై కన్నేసిన భారత ఆటగాళ్లు..
ఒలింపిక్స్‌లో నేడు మూడు పతకాలపై కన్నేసిన భారత ఆటగాళ్లు..
శ్రీశైలం-నాగార్జునసాగర్ అభయారణ్యంలో పెరుగుతున్న పులుల సంఖ్య..
శ్రీశైలం-నాగార్జునసాగర్ అభయారణ్యంలో పెరుగుతున్న పులుల సంఖ్య..
నంద్యాల జిల్లాలో వింత ఘటన: వేప చెట్టుకు పాలు..
నంద్యాల జిల్లాలో వింత ఘటన: వేప చెట్టుకు పాలు..
చాప కింద నీరులా దూసుకొస్తున్న మీనాక్షి చౌదరి.! నెక్స్ట్ ఆ హీరోతో
చాప కింద నీరులా దూసుకొస్తున్న మీనాక్షి చౌదరి.! నెక్స్ట్ ఆ హీరోతో
వీసా లేకుండా ఆదేశాన్ని సందర్శించవచ్చు.. త్వరలో అధికారిక ప్రకటన
వీసా లేకుండా ఆదేశాన్ని సందర్శించవచ్చు.. త్వరలో అధికారిక ప్రకటన
తల్లిని సుత్తితో కొట్టి చంపి.. ఆపై పక్కనే ఉన్న దూలానికి...
తల్లిని సుత్తితో కొట్టి చంపి.. ఆపై పక్కనే ఉన్న దూలానికి...
భారత టెన్నిస్ దిగ్గజాలకు బిగ్ షాక్.. తొలి రౌండ్‌ నుంచే నిష్క్రమణ
భారత టెన్నిస్ దిగ్గజాలకు బిగ్ షాక్.. తొలి రౌండ్‌ నుంచే నిష్క్రమణ
మహేష్ బాబు ఫ్యామిలీలో తీవ్ర విషాదం
మహేష్ బాబు ఫ్యామిలీలో తీవ్ర విషాదం
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
ఈ కలలు అస్సలు మంచివి కావంటా.. మరణానికి సంకేతాలు కావొచ్చు
ఈ కలలు అస్సలు మంచివి కావంటా.. మరణానికి సంకేతాలు కావొచ్చు
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై