బీసీసీఐ ప్రకటనతో.. కావ్యా మారన్ షాకింగ్ డెసిషన్

TV9 Telugu

24 July 2024

ఐపీఎల్ 2025కి ముందు షాకింగ్ న్యూస్‌లు వస్తూనే ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

మెగా వేలానికి ముందే మార్పులు

ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఫ్యాన్స్‌కు షాకిస్తోంది.

కావ్య మారన్ షాకింగ్ నిర్ణయం

మీడియా కథనాలను విశ్వసిస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను తొలగించాలని నిర్ణయించుకుంది.

ఫ్యాన్స్ పరేషాన్? 

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉమ్రాన్ మాలిక్‌ను విడుదల చేయవచ్చని చెబుతున్నారు. 

ఉమ్రాన్ ఔట్ 

ఉమ్రాన్ మాలిక్‌ను విడుదల చేయడానికి గల కారణం వెల్లడి కాలేదు. కానీ, చాలా టీమ్‌లు అతనిపై ఆసక్తిని కనబరిచినట్లు వార్తలు వచ్చాయి.

కారణం ఏంటంటే? 

ఉమ్రాన్ మాలిక్‌కు హైదరాబాద్ ఐపీఎల్‌లో అవకాశం ఇవ్వగా, అతను 26 మ్యాచ్‌లలో 29 వికెట్లు పడగొట్టాడు. అయితే, గతేడాది అతనికి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం వచ్చింది.

ఉమ్రాన్‌కు నో ఛాన్స్

ఉమ్రాన్ మాలిక్ తన ఫాస్ట్ బౌలింగ్‌తో పేరుగాంచాడు. దీంతో బీసీసీఐ అతడికి ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది.

స్పీడ్‌తో పరేషాన్

ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడు IPL 2025లో కొత్త జట్టు కోసం ఆడుతున్నట్లు చూడవచ్చు.

కొత్త జట్టుతో ఆడే ఛాన్స్