రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న ఛాయ్వాలా
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ ఢిల్లీలో పద్మా అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఒడిశాకు చెందిన ఛాయ్వాలా డీ ప్రకాశ్ రావు.. రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కటక్కు చెందిన ఛాయ్ అమ్మే ప్రకాశ్.. తనకు వచ్చిన డబ్బుతో ఓ స్కూల్ను నడుపుతున్నాడు. ఆ స్కూల్లో పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. సామాజిక సేవ విభాగంలో ప్రకాశ్ రావుకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ ఢిల్లీలో పద్మా అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఒడిశాకు చెందిన ఛాయ్వాలా డీ ప్రకాశ్ రావు.. రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కటక్కు చెందిన ఛాయ్ అమ్మే ప్రకాశ్.. తనకు వచ్చిన డబ్బుతో ఓ స్కూల్ను నడుపుతున్నాడు. ఆ స్కూల్లో పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. సామాజిక సేవ విభాగంలో ప్రకాశ్ రావుకు పద్మశ్రీ అవార్డు దక్కింది.