
హిమచల్ బ్యూటీ రుహానీ శర్మ టాలీవుడ్ లో బిజీ నాయికగా మారుతోంది.

పంజాబీ చిత్రాల్లో నటించి బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించిన ఈ బ్యూటీ చివరికి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.

చి.ల.సౌ చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించింది.

`డర్టీ హరి` లాంటి బోల్డ్ మూవీతో మరింత పాపులారిటీ పెంచుకుంది.

తెలుగు తమిళంలోనూ బిజీ నాయికగా అవకాశాలు అందుకుంటోంది రుహానీ

ఇటీవల ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రుహానీ స్పీడ్ పెంచింది.