కరోనా నుంచి కోలుకున్న స్మృతి ఇరానీ.. వారందరికీ కృతఙ్ఞతలన్న కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు

కరోనా నుంచి కోలుకున్న స్మృతి ఇరానీ.. వారందరికీ కృతఙ్ఞతలన్న కేంద్ర మంత్రి
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2020 | 9:23 PM

Smriti Irani Corona: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా గత నెల బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతికి అక్టోబర్ 28న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇక ఇటీవల జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చినట్లు స్మృతి తెలిపారు. తాను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అందరికీ కృతఙ్ఞతలు అని తెలిపారు. మరోవైపు ఆమె కరోనా నుంచి కోలుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More:

ఢిల్లీలో విజృంభిస్తోన్న కరోనా.. ఒక్కరోజే 8వేలకు పైగా కేసుల నమోదు

హీరోయిన్ల రెమ్యునరేషన్‌ లీక్‌.. కీర్తి పారితోషికం అంతేనా..!