టాప్ 10 న్యూస్@ 10 AM

| Edited By:

Sep 20, 2019 | 10:19 AM

1.రైతు భరోసా విధి విధానాలు విడుదల.. అర్హులు వీరే ఏపీ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న నుంచి.. Read More 2.ఈ నెల 24న తెలుగు సీఎంల భేటీ..! విభజన సమస్యలను పరిష్కరించుకునే దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈనెల 24న మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ.. Read More 3.భూమనకు బంపర్‌ […]

టాప్ 10 న్యూస్@ 10 AM
Follow us on

1.రైతు భరోసా విధి విధానాలు విడుదల.. అర్హులు వీరే
ఏపీ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న నుంచి.. Read More

2.ఈ నెల 24న తెలుగు సీఎంల భేటీ..!
విభజన సమస్యలను పరిష్కరించుకునే దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈనెల 24న మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ.. Read More

3.భూమనకు బంపర్‌ ఆఫర్ ఇచ్చిన జగన్
వైసీపీ సీనియర్ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఎం జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా.. Read More

4.రేవంత్ రెడ్డి డిమాండ్లకు అధిష్టానం తలొగ్గుతుందా..?
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చిచ్చు రేగింది. మొన్నటి వరకు యురేనియం చిచ్చు అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ మరో చిచ్చు చెలరేగింది. అదే హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. Read More

5.రాహుల్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్
రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి. ఈ మాట అన్నది ఏ ప్రతిపక్ష పార్టీ నేతలు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. హాట్ టాపిక్‌గా నిల్చారు.. Read More

6.యువతకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు.. ఎప్పుడంటే.?
రాజకీయ నాయకులకు యువత ఓట్లు ఎంతో ముఖ్యమైనవి. అందులో భాగంగానే వారిని ఆకర్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం సరికొత్త పధకానికి శ్రీకారం చుట్టింది.. Read More

7.బ్రేకింగ్: అమెరికాలో కాల్పుల బీభత్సం..ఒకరు మృతి
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు మళ్లీ కలకలం సృష్టించాయి. వాషింగ్టన్‌లోని వీధుల్లో జనసంద్రంపై గుర్తు తెలియని దుండుగులు కాల్పులు జరిపారు.. Read More

8.పంత్ మారడు.. ధోనిని జట్టులోకి తీసుకోరు.. ఏం చెయ్యాలిరా సాంబ!
మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న.. Read More

9.‘గద్దలకొండ గణేష్’కు ట్విట్టర్ సలామ్.. బొమ్మ హిట్ గురూ!
వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. 14 రీల్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు.. Read More

10.నలభై కుక్కలకు విషమిచ్చారు.. కారణం తెలిస్తే షాక్
ఏపీలో వీధికుక్కల బెడద తగ్గించేందుకు ఓ గ్రామపంచాయితీ సిబ్బంది చేసిన పని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గ్రామస్థులు కుక్కల బెడద తగ్గించమని కోరినందుకు.. Read More