టాప్ 10 న్యూస్ @ 6 pm

1.సెప్టెంబర్‌ 4న ఏపీ కేబినెట్ కీలక భేటీ ఏపీ కేబినెట్ సెప్టెంబర్‌ 4న సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటిబ్లాక్‌లో ఉదయం 11.00 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని..Read More 2. మాజీ స్పీకర్ కోడెల, ఆయన తనయుడికి ముందస్తు బెయిల్‌ ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఇద్దరిపై నమోదైన ఐదు.. Read More 3. రాజధాని మార్పు కాదు.. అభివృద్ధి […]

టాప్ 10 న్యూస్ @ 6 pm
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2019 | 6:06 PM

1.సెప్టెంబర్‌ 4న ఏపీ కేబినెట్ కీలక భేటీ

ఏపీ కేబినెట్ సెప్టెంబర్‌ 4న సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటిబ్లాక్‌లో ఉదయం 11.00 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని..Read More

2. మాజీ స్పీకర్ కోడెల, ఆయన తనయుడికి ముందస్తు బెయిల్‌

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఇద్దరిపై నమోదైన ఐదు.. Read More

3. రాజధాని మార్పు కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే: మంత్రి అవంతి

ఏపీ రాజధాని మార్చే ఉద్దేశం ఉంటే సీఎం జగన్ తాడేపల్లిలో ఇల్లు ఎందుకు నిర్మించుకుంటారని ప్రతిపక్షాలను ప్రశ్నించారు మంత్రి అవంతి శ్రీనివాస్. అమరావతి నుంచి రాజధాని..Read More

4. శ్రీశైలం భ్రమరాంబకు బంగారు ఖడ్గం

శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ అమ్మవారికి బంగారు ఖడ్గాన్ని బహుకరించారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్‌రెడ్డి.  235 గ్రాముల బంగారంతో తయారు చేయబడిన ఈ ఖడ్గం..Read More

5. మోదీని కలుస్తా..పవన్‌

అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రాజధాని రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు జనసేనాని పవన్‌కల్యాణ్‌. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన..Read More

6. రెయిన్ ఎలర్ట్ : రేపట్నుంచి మరో రెండురోజులు వర్షాలు

ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈనెల 31, సెప్టెంబర్1,2 తేదీల్లో ఏపీలోని కోస్తాలో ఒకటిరెండు ప్రాంతాల్లో ..Read More

7. తెలంగాణకి నూతన గవర్నర్..? నరసింహన్ వ్యాఖ్యలు సంకేతాలా..?

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తారంటూ వార్తలు వస్తున్నాయి. పదేళ్ల పాటు తెలుగు ప్రజలకు గవర్నర్‌గా వ్యవహరించిన ప్రస్తుత తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను కేంద్రం…Read More

8. పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త .. ఇకపై 8.65 శాతం వడ్డీ

పీఎఫ్‌పై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సుముఖంగా ఉందన్నారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ ఉద్యోగ భవిష్యనిధి డిపాజిట్లపై వడ్డీని 8.65..Read More

9. అసలు పాక్‌కి భారత్‌తో యుద్ధం చేసే సత్తా ఉందా..?

జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్, భారత్ ల మధ్య దూరం మరింత పెరిగిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా భారత్‌తో యుద్ధానికి సిద్ధమంటూ పాకిస్థాన్ హెచ్చిరకలు చేస్తూ వస్తోంది…Read More

10. “ఐరా”ను ఆశీర్వదించండి.. మంచు విష్ణు ట్వీట్

మంచు విష్ణు దంపతులకు ఆగస్ట్‌ 9న పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ పాపకు ఐరా విద్య అని నమాకరణం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు విష్ణు..Read More