Breaking: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..

JEE Advanced 2020: విద్యార్ధులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ క్లియరింగ్ అభ్యర్ధులు ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఐఐటీలలో ప్రవేశానికి అర్హత సాధించవచ్చునని జాయింట్ అడ్మిషన్ బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా పలు ఇంటర్ బోర్డులు పరీక్షలను తాత్కాలికంగా రద్దు చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హత నిబంధనల్లో […]

Breaking: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..
Follow us

|

Updated on: Jul 18, 2020 | 12:57 AM

JEE Advanced 2020: విద్యార్ధులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ క్లియరింగ్ అభ్యర్ధులు ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఐఐటీలలో ప్రవేశానికి అర్హత సాధించవచ్చునని జాయింట్ అడ్మిషన్ బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా పలు ఇంటర్ బోర్డులు పరీక్షలను తాత్కాలికంగా రద్దు చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హత నిబంధనల్లో ఇంటర్‌లో 75% మార్కులు తప్పనిసరి అనే రూల్ ఉంది. అయితే ఇప్పుడు ఆ నిబంధనలలో పలు మార్పులు చేసిన జాయింట్ అడ్మిషన్ బోర్డు.. ఇంటర్‌లో కనీస ఉత్తీర్ణతను అర్హతగా నిర్ణయించింది.

Latest Articles
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించిన వైఎస్ భారతి
ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించిన వైఎస్ భారతి
వామ్మో.. ఈ సన్నజాజి తీగల మారిన వయ్యారిని గుర్తుపట్టారా.. ?
వామ్మో.. ఈ సన్నజాజి తీగల మారిన వయ్యారిని గుర్తుపట్టారా.. ?
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
హైదరాబాద్ నుంచి శ్రీలంకకు IRCTC తక్కువ ధరకే అందిస్తోన్న ప్యాకేజ్
హైదరాబాద్ నుంచి శ్రీలంకకు IRCTC తక్కువ ధరకే అందిస్తోన్న ప్యాకేజ్
ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కోల్‌కత్తా.. చేయందించిన ముంబై
ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కోల్‌కత్తా.. చేయందించిన ముంబై
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి