తెల్లవారుజామున వాహన తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ బంగారం, సీజ్ చేసిన నెల్లూరు నగర పోలీసులు

నెల్లూరు నగరంలో తెల్లవారుజామున నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. తమిళనాడు నుంచి నెల్లూరు వస్తున్న బస్సును..

తెల్లవారుజామున వాహన తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ బంగారం, సీజ్ చేసిన నెల్లూరు నగర పోలీసులు
Follow us

|

Updated on: Dec 19, 2020 | 8:47 AM

నెల్లూరు నగరంలో తెల్లవారుజామున నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. తమిళనాడు నుంచి నెల్లూరు వస్తున్న బస్సును ఓ కళ్యాణ మండపం సమీపంలో తనిఖీ చేశారు పోలీసులు. కైలాశ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర 60 లక్షలు విలువ చేసే బంగారం పట్టుబడింది. మొత్తంగా కేజీ బంగారం, ఆరున్నర కేజీల వెండి అతడి నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో బంగారం, వెండి సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.