విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ.. పుంజుకున్న భారత్!
వరల్డ్కప్లోని లీగ్ మ్యాచ్లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ నిలకడైన ఆటతీరు కనబరుస్తోంది. 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (53; 62 బంతుల్లో 6 ఫోర్లు, 0 సిక్సర్లు), వైస్ కెప్టెన్ (47; 61 బంతుల్లో 8 ఫోర్లు, 0 సిక్సర్లు)ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓపెనర్ రాహుల్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. #ViratKohli at #CWC19 18 […]
వరల్డ్కప్లోని లీగ్ మ్యాచ్లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ నిలకడైన ఆటతీరు కనబరుస్తోంది. 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (53; 62 బంతుల్లో 6 ఫోర్లు, 0 సిక్సర్లు), వైస్ కెప్టెన్ (47; 61 బంతుల్లో 8 ఫోర్లు, 0 సిక్సర్లు)ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓపెనర్ రాహుల్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు.
18 82 77 67 72 50*
It’s five consecutive half-centuries for India’s captain ?
Is today the day he gets to ??#ENGvIND | #TeamIndia pic.twitter.com/vmJAUG4pqF
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019
5️⃣0️⃣ stand up for #ViratKohli and Rohit Sharma!
After England put the squeeze on, they are rebuilding well. Some of Kohli’s drives have been ?
Which way is this one heading?#CWC19 | #ENGvIND pic.twitter.com/POhMEiO7PP
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019