Breaking: విషాదాంతంగా మిస్సింగ్ కేసు.. హత్యకు గురైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్..!

గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన గ్రూప్ 2 అధికారి ఆనంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గొల్లబడ్డారం అడవుల్లో ఆయన మృతదేహం బయటపడింది.

Breaking: విషాదాంతంగా మిస్సింగ్ కేసు.. హత్యకు గురైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్..!
Follow us

| Edited By:

Updated on: Mar 10, 2020 | 6:07 PM

గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన గ్రూప్ 2 అధికారి ఆనంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గొల్లబడ్డారం అడవుల్లో ఆయన మృతదేహం బయటపడింది. కాగా వరంగల్ జిల్లాకు చెందిన ఆనంద్ రెడ్డి ప్రస్తుతం ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా.. ఈ నెల ఏడో తేదీన స్నేహితుడు ప్రదీప్ రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. ఆ తరువాత ఇంటికి రాకపోవడంతో.. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా గొల్లబడ్డారం అడవుల్లో ఆనంద్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మరోవైపు ఆ రోజు నుంచి ప్రదీప్ రెడ్డి కూడా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రదీప్‌ను ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?