కాశ్మీర్ లో ల్యాండ్ కావాలా ? అయితే 15 ఏళ్ళ స్థానికత ఉంటేనే ఆ ఛాన్స్ !

జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆస్తులు కొనాలంటే ఇక కొత్త నిబంధనలు అడ్డురానున్నాయి. స్థానికులు కానివారు భూములు, ఫ్లాట్లు , ఇతర స్థిరాస్తులు కొనడానికి అర్హులు కాబోరు. అంటే తప్పనిసరిగా లోకల్ గా 15 సంవత్సరాలు నివాసం ఉండాల్సిందే.. ఇందుకు అనువుగా కేంద్రం సరికొత్త పాలసీని అమల్లోకి తేనుంది. ‘ డామిసైల్ స్టేటస్ కి ఇది అనివార్యమని అంటున్నారు. లడఖ్ కూడా ఇందుకు మినహాయింపు కాదని, పదిహేను సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నట్టు ఆధారాలు చూపాల్సి […]

| Edited By:

Updated on: Dec 15, 2019 | 6:17 PM

Follow us