Ramoji Rao Death: రామోజీరావు భౌతికకాయాన్ని చూసి కన్నీరు మున్నీరైన రాజేంద్రప్రసాద్
ఈనాడు గ్రూప్స్ సంస్థల అధినేత రామోజీరావు మరణంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యాయి. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ రామోజీరావు మరణానికి సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు మరణవార్త విని నటుడు రాజేంద్రప్రసాద్ కన్నీరు మున్నీరయ్యారు.
![Ramoji Rao Death: రామోజీరావు భౌతికకాయాన్ని చూసి కన్నీరు మున్నీరైన రాజేంద్రప్రసాద్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/actor-rajendra-prasad-1.jpg?w=1280)
Actor Rajendra Prasad
ఈనాడు గ్రూప్స్ సంస్థల అధినేత రామోజీరావు మరణంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యాయి. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ రామోజీరావు మరణానికి సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు మరణవార్త విని నటుడు రాజేంద్రప్రసాద్ కన్నీరు మున్నీరయ్యారు. ఉషాకిరణ్ మూవీస్తోనే తాను హీరో అయ్యానన్నారు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్. సొంత బిడ్డలాగా.. తనకు ఎన్నో విషయాలు నేర్పించారన్నారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాజేంద్రప్రసాద్.