ఇండియాలో కరోనా.. లక్ష దాటిన వైరస్ కేసులు..

ఇండియాలో కరోనా వైరస్ కేసులు లక్ష దాటాయి. మృతుల సంఖ్య 3,163 కి చేరింది. గత 24 గంటల్లో 4,970 కేసులు నమోదు కాగా.. 134 మంది మృతి చెందారని, మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,139 కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో యాక్టివ్ కేసులు 58,802 కాగా.. 39,173 మంది రోగులు కోలుకున్నారని పేర్కొంది. ఇక మన దేశంలో కరోనా కేసులు 100నుంచి లక్షకు చేరుకోవడానికి సుమారు 64 రోజులు పట్టిందని, […]

ఇండియాలో కరోనా.. లక్ష దాటిన వైరస్ కేసులు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 19, 2020 | 2:04 PM

ఇండియాలో కరోనా వైరస్ కేసులు లక్ష దాటాయి. మృతుల సంఖ్య 3,163 కి చేరింది. గత 24 గంటల్లో 4,970 కేసులు నమోదు కాగా.. 134 మంది మృతి చెందారని, మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,139 కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో యాక్టివ్ కేసులు 58,802 కాగా.. 39,173 మంది రోగులు కోలుకున్నారని పేర్కొంది. ఇక మన దేశంలో కరోనా కేసులు 100నుంచి లక్షకు చేరుకోవడానికి సుమారు 64 రోజులు పట్టిందని, కానీ అమెరికాలో వంద రోజుల నుంచి లక్ష కేసులకు చేరుకోవడానికి 25 రోజులు, ఇటలీలో 36, బ్రిటన్ లో 42, ప్రాన్స్ లో 39 రోజులు పట్టిందని, జర్మనీలో 35, స్పెయిన్ లో 30 రోజులు పట్టిందని ఈ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ఇండియాలో రీకవరీ రేటు కూడా పెరుగుతున్న విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది.

Latest Articles
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు