వారికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు ఇవ్వాలి..

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న వలస కార్మికులు ఒక్కొక్కరికీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ. 10 వేలు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

వారికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు ఇవ్వాలి..
Follow us

|

Updated on: Jun 03, 2020 | 9:06 PM

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న వలస కార్మికులు ఒక్కొక్కరికీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ. 10 వేలు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కరోనా కాలంలో వలస కార్మికులే ఎక్కువగా నష్టపోయారు. వారి ఖాతాల్లోకి కేంద్రం రూ. 10 వేలు జమ చేయాలని ఆమె అన్నారు.

‘ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలామంది ప్రజలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల జీవితాలు మెరుగుపడడానికి కేంద్రం తక్షణమే రూ. 10 వేలు వారి ఖాతాల్లోకి జమ చేయాలి. అది కూడా పీఎం కేర్స్ నుంచి ఉపయోగిస్తే బాగుటుందని’ మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు