బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: బడ్జెట్ చర్చ.. ఏపీ రచ్చ

ఏపీ క్యాపిటల్ ఫైట్ హస్తినకు మారింది. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో టీడీపీ-వైసీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాజధానికోసం ఏకంగా మండలిని రద్దు చేయాలని చూస్తున్నారని టీడిపి ఆరోపించింది. మండలి రద్దుకు బ్రేక్ వేసే పనిలో టీడీపీ ఉంది. దీనిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. రాజధాని మార్పు రాష్ట్రానికి సంబంధించిన విషయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే రద్దు ప్రక్రియ ఆగేది లేదని వైసిపి ఎంపీలు తెలిపారు. రాజధాని విభజనపైనా […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: బడ్జెట్ చర్చ.. ఏపీ రచ్చ
Follow us

| Edited By:

Updated on: Jan 30, 2020 | 10:39 PM

ఏపీ క్యాపిటల్ ఫైట్ హస్తినకు మారింది. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో టీడీపీ-వైసీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాజధానికోసం ఏకంగా మండలిని రద్దు చేయాలని చూస్తున్నారని టీడిపి ఆరోపించింది. మండలి రద్దుకు బ్రేక్ వేసే పనిలో టీడీపీ ఉంది. దీనిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. రాజధాని మార్పు రాష్ట్రానికి సంబంధించిన విషయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే రద్దు ప్రక్రియ ఆగేది లేదని వైసిపి ఎంపీలు తెలిపారు. రాజధాని విభజనపైనా చర్చించాలని టీడీపీ పట్టుబడుతోంది. మండలి రద్దు అంత సులువుకాదు టీడీపీ ఎంపీ కనకమేడల తెలిపారు. వైసిపి ఎంపీల వైఖరిని రాజ్ నాథ్ ఖండించారని అయన అన్నారు. వ్యూహ ప్రతివ్యహాలతో ఇరు పార్టీల ఎంపీలు హల్ చల్ చేస్తున్నారు.

మరోసారి తెరపైకి ప్రత్యేక హోదా అంశం వచ్చింది. గురువారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో భాగంగా వైసీపీ పలు అంశాలను లేవనెత్తారు. రాష్ట్రానికి సంబంధించి తొమ్మిది అంశాలను లేవనెత్తినట్లు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద.. రాష్ట్రానికి రావాల్సిన రూ.18,969 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా.. వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్లు.. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3,283 కోట్ల రూపాయలను కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాలని అడిగినట్లు చెప్పారు. అంతేకాకుండా.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లను ఆమోదించాలని… క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ గ్రాంట్ కింద రూ. 47,424 కోట్లు ఇవ్వాలని సమావేశంలో ప్రస్తావించామన్నారు. దుగ్గరాజపట్నం పోర్ట్‌కి బదులుగా రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని.. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని… అంతేకాకుండా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు