మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించాలిః చిరంజీవి

అమరావతిలో అసెంబ్లీ కొనసాగిస్తూ విశాఖలో సచివాలయం ఏర్పాటు చేయాలని సూచించింది జీఎన్‌రావు కమిటీ.  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి.. విశాఖపట్నం, అమరావతిలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. రాజధాని అంశం చెప్పకుండా మూడు పరిపాలనా ప్రాంతాలు, నాలుగు పరిపాలనా మండళ్లు అంటూ జి ఎన్ రావు ఇచ్చిన నివేదికపై ఇప్పుడు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రాజధాని ఎక్కడ అనే ప్రశ్నను జి ఎన్ రావుకి వేసిన సందర్భంలో రాజధానిని నిర్ణయించవలసింది ప్రభుత్వమే తప్ప తాము కాదని […]

మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించాలిః చిరంజీవి
Follow us

|

Updated on: Dec 21, 2019 | 4:57 PM

అమరావతిలో అసెంబ్లీ కొనసాగిస్తూ విశాఖలో సచివాలయం ఏర్పాటు చేయాలని సూచించింది జీఎన్‌రావు కమిటీ.  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి.. విశాఖపట్నం, అమరావతిలో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. రాజధాని అంశం చెప్పకుండా మూడు పరిపాలనా ప్రాంతాలు, నాలుగు పరిపాలనా మండళ్లు అంటూ జి ఎన్ రావు ఇచ్చిన నివేదికపై ఇప్పుడు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రాజధాని ఎక్కడ అనే ప్రశ్నను జి ఎన్ రావుకి వేసిన సందర్భంలో రాజధానిని నిర్ణయించవలసింది ప్రభుత్వమే తప్ప తాము కాదని ఆయన తేల్చి చెప్పారు..ఈ కమిటీ నివేదికపై ఈ నెల 27వ తేదిన జగన్ క్యాబినేట్ చర్చించనుంది.. అలాగే రాజధాని అంశంపై వేసిన మరో టెక్నికల్ కమిటీ బోస్టన్ నివేదిక కోసం జగన్ ప్రభుత్వం ఎదురు చూస్తున్నది.. ఆ నివేదిక లోని అంశాలు, జి ఎన్ రావు కమిటీలో విషయాలు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.ఇదిలా ఉంటే, మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. సీఎం చేసిన మూడు రాజధానుల ప్రకటనపై చిరంజీవి స్పందించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని చిరంజీవి అన్నారు

Latest Articles
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..