ఐఈడీ బ్లాస్ట్..19 మంది ఈసీ అధికారులు హతం

ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి తాలిబన్‌లు రెచ్చిపోయారు. ఎన్నికల కమిషన్ అధికారులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. కాంధహార్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ కార్యాలయానికి పేలుడు పదార్ధాలతో వాహనాల్లో వచ్చిన తాలిబన్‌ ఉగ్రవాదులు వాటిని పేల్చేశారు. ఈ ఘటనలో 19 మంది ఈసీ అధికారులు మరణించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలకు అధికారులు ఓటర్లు రిజిస్ట్రేషన్ పనుల్లో ఉండగా ఈ దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో టెర్రరిస్టులు దాడి చేశారు. […]

ఐఈడీ బ్లాస్ట్..19 మంది ఈసీ అధికారులు హతం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2019 | 11:02 AM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి తాలిబన్‌లు రెచ్చిపోయారు. ఎన్నికల కమిషన్ అధికారులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. కాంధహార్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ కార్యాలయానికి పేలుడు పదార్ధాలతో వాహనాల్లో వచ్చిన తాలిబన్‌ ఉగ్రవాదులు వాటిని పేల్చేశారు. ఈ ఘటనలో 19 మంది ఈసీ అధికారులు మరణించారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలకు అధికారులు ఓటర్లు రిజిస్ట్రేషన్ పనుల్లో ఉండగా ఈ దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు.

Latest Articles
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..